calender_icon.png 4 August, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పేద కుటుంబానికి రూ.15 వేలు అందజేత

04-08-2025 04:43:40 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురంలో ఇటీవల మరణించిన బొల్లెద్దు ఇసాక్ కుటుంబ సభ్యులకు మాల సహకార సంఘం నుంచి 15 వేల రూపాయలను అందజేశారు.