4 August, 2025 | 7:34 PM
04-08-2025 04:43:40 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురంలో ఇటీవల మరణించిన బొల్లెద్దు ఇసాక్ కుటుంబ సభ్యులకు మాల సహకార సంఘం నుంచి 15 వేల రూపాయలను అందజేశారు.
04-08-2025