20-06-2025 12:20:13 AM
రాజాపూర్ జూన్ 19: ప్రభుత్వ బడిలోనే సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య ను అందిస్తామని సుధాకర్ అన్నారు. గురువారం మండలంలోని తిర్మలాపూర్ గ్రామం లో ఏర్పాటు చేసిన బడిబాట గ్రామసభలో మాట్లాడారు.
పాఠశాలలో విద్యార్థుల కు అ నుభవజ్ఞులై ఉపాధ్యాయులతో తెలుగు, ఇం గ్లీష్ మీడియంలో అర్థము అయ్యేలా విద్యబోధన ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్ర మంలో పోలేపల్లి యాదయ్య , మహిళ సం ఘం అధ్యక్షురాలు మలగల భీమమ్మ,సెక్రటరీ భరత్, ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.