19 March, 2026 | 4:47 PM

సివిల్స్ బాధితులకు.. రావూస్ 1.5 కోట్ల నష్ట పరిహారం

03-08-2024 04:54 PM

ఢిల్లీ: దేశ రాజధానిలో వర్షపు నీరు ముంచెత్తిన దుర్ఘటనలో సివిల్స్ విద్యార్థుల కుటుంబాలకు 50  లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని రావూస్ కోచింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ  పరిహారం చాలా తక్కువ అని సివిల్ అభ్యర్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురవడంతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ జలమయం కావడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే.