03-06-2025 11:25:02 PM
IPL Final: 18 ఏళ్ల కళ ఈరోజు నేరవెరింది. ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ కప్పును సోంతం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(43), ఫిల్ సాల్ట్(16), మయాంక్ అగర్వాల్(24), రజత్ పాటిదార్(26), లివింగ్ స్టోన్(25), రొమారియో షెఫర్డ్(17), జితేశ్ శర్మ(24) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జెమీసన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా.. అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.