27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

త్రిపుర వరద బాధితులకు రెడ్ క్రాస్ సాయం

02-09-2024 02:41 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): త్రిపురలో ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు సహాయర్థం తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ట్రక్కులో పిల్లలకు ఆహారం, దుస్తులు, దోమ తెరలు, గొడుగులు, సబ్బులను ఆదివారం పంపింది. ఆ ట్రక్కును రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. గవర్నర్ సూచన మేరకు నిత్యావసరాలతో కూడిన ట్రక్కును త్రిపురకు పంపింది.