17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సదాశివనగర్‌లో ఎక్స్‌ప్రెస్ ఆపాలని డీఎంకు వినతి

05-02-2026 12:12 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సదాశివ నగర్ లో ఎక్స్ప్రెస్ బస్సు లు ఆపాలని బుధవారం డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కామారెడ్డి బస్ డిపో మేనేజర్ ని కలవడం జరిగింది. గ్రామపంచాయతీ పాలకవర్గం సదాశివ నగర్ లో బస్సు ఎస్ప్రెస్ ఆపాలని కోరారు. గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష రవి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.  ఉప సర్పంచ్  ప్రవీణ్, వార్డ్ సభ్యులు బంధాల సాయవ్వ రాజు, బంధాల సాగర్, ఆశ మంజులరాజు, మ్యాదరి రాజమణి, ధర్మపురి పోసాని బైరు. పోలీస్ బాల్ రెడ్డి. ఎక్స్ప్రెస్ ఆపాలని డిపో మేనేజర్ కు రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. సదాశివనగర్  లో ఎక్స్ప్రెస్ ఆప్తమని డిపో మేనేజర్ హామీ ఇచ్చినట్లు వంకాయల రవి తెలిపారు.