22 April, 2026 | 1:48 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించాలి

01-05-2025 08:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణనకు తీర్మానం చేయడం అర్షనీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర వేణి నరస గౌడ్ తెలిపారు. దేశంలో సంవత్సరాల తరబడి కులాకరణ నిర్వహించకపోవడం వల్ల జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని బీసీ కులగనులతోని ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి బీసీలకు అవకాశం కల్పించాలని ఎప్పటికీ అనేక రాష్ట్రాలు బీసీ కులాల ఘనంగా కోసం అసెంబ్లీ తీర్మానాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.