18-06-2025 10:51:56 PM
నడిగూడెం: నడిగూడెం మండల(Nadigudem Mandal) కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిపల్లి సీతయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జయ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వల్లెపు శ్రీనివాస్ పరామర్శించారు. ఆయన కుటుంబానికి 25 కేజీల బియ్యం ఒక నూనె డబ్బా భార్య ఈశ్వరమ్మకు అందజేసారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గుడిపల్లి వినోద్, దున్న గురవయ్య, పల్లపు తిరుమలేశు దేవరంగుల రాము, పల్లపు నాగరాజు ఉప్పతల శ్రీను, గుంజ మురళి, పల్లపు రాము, గుంజ రాజశేఖర్, గుంజ శ్రీకాంత్, రేపాకుల సందీప్, దేవరంగుల చరణ్, పుట్ట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.