13 June, 2026 | 2:55 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

ప్రభుత్వ కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి

05-11-2024 06:04 PM

దండేపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ కేంద్రాల్లో రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని డిఆర్డిఓ కిషన్ అన్నారు. మంగళవారం దండేపల్లి, నాగసముద్రం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రల్లో రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. నాణ్యత విషయంలో ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎంవేణుగోపాల్, ఎపిఎం భూపతి బ్రమయ్య, సురేందర్, లావణ్య, విజయ, బొమ్మన శ్యామల, సిరికొండ ఉమా, శ్రీలత, కమల, సునీత భూలక్ష్మి రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.