8 July, 2026 | 8:34 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

రామచంద్రపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

20-03-2025 10:19 AM

స్కూటీని ఢీకొట్టిన టిప్పర్ ఒకరు మృతి 

పటాన్ చెరు: రామచంద్రపురం(Ramachandrapuram) లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గురువారం ఉదయం స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ తీసుకోవడంతో స్కూటీపై వెళ్తున్న ప్రైవేటు పరిశ్రమలు పనిచేస్తున్న రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ రహదారి(National highway)పై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.