10 May, 2026 | 11:34 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సెమీస్‌లో రొనాక్ దహియా

20-08-2024 12:30 AM

అమ్మన్ (జోర్డాన్): భారత గ్రీకో రోమన్ రెజ్లర్ రొనాక్ దహియా అండర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల 110 కేజీల విభాగం క్వార్టర్స్‌లో రొనాక్ డానిల్ మస్లాకోపై టెక్నికల్ సుపీరియారిటీ పద్దతిలో విజయాన్ని అందుకున్నాడు. అంతకముందు తొలి రౌండ్‌లో రొనాక్ 8 తేడాతో ఆర్థర్ మన్వెలియన్‌ను చిత్తుగా ఓడించాడు. ఇక సెమీస్‌లో దహియా హంగేరీకి చెందిన జొల్టన్ జాకోను ఎదుర్కోనున్నాడు.