03-06-2025 12:56:47 AM
ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో 2 వేల నోట్లు మార్చుకోవచ్చన్న కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 2: రెండేండ్ల క్రి తం ఆర్బీఐ పెద్ద నోట్ల రద్దులో భా గంగా రూ. 2 వేల నోట్లను రద్దు చే స్తూ నిర్ణయం తీసుకుంది. రద్దున నో ట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చని తెలిపింది. ఇప్పటికీ ఇ ంకా 100 శాతం రెండు వేల నోట్లు ఆర్బీఐకి చేరుకోలేదు. ఇంకా రూ. 6, 181 కోట్ల విలువైన రూ. 2 వేల నో ట్లు ప్రజల వద్దే ఉన్నాయని సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఎంపిక చేసిన పోస్టాఫీసులు, లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొంది. నల్లధనం అరికట్టేందుకు ఆర్బీఐ రెండు వేల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.