calender_icon.png 21 May, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

21-05-2025 08:32:18 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్ధీ కొనసాగుతోంది. తిరుమల పుణ్యక్షేత్రంలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు భక్తులు వేచిఉన్నారు. మంగళవారం తిరుమల వెంకన్నను 76,000 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) బుధవారం ప్రకటించారు.