calender_icon.png 13 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

13-11-2025 12:00:00 AM

నకిరేకల్ నవంబర్12 (విజయ క్రాంతి) : ఈ నెల 17న యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనం కార్యక్రమం పోస్టర్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  అవిష్కరించారు. 

మట్టపల్లి మృతికి సంతాపం 

మండలంలోని మార్రూర్ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ బరిశెట్టి మట్టపల్లి (నరేందర్ బాబు)  అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.