17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన సాయి కళ్యాణ్‌కు సన్మానం

09-06-2025 01:04 AM

మునిపల్లి, జూన్ 8 :  ఆస్ట్రేలియా సిడ్నీలో వెస్టర్న యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పైతర సాయికళ్యాణ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ సర్టిఫికెట్ ను యూనివర్సిటీ ఛాన్స్లర్ చేతుల మీదుగా  అందుకున్నాడు.

ఈ సందర్భంగా సాయికళ్యాణ్ తల్లిదండ్రులు మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పైతర మీనాక్షి సాయికుమార్ ఆస్ట్రేలియాకు వెళ్లి అభినందించారు. సాయి కళ్యాణ్ తండ్రి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పీఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్గా ఉండగా, తల్లి  మునిపల్లి మాజీ జెడ్పిటిసిగా పనిచేశారు. వీరితో పాటు మనోజ్తదితరులుఉన్నారు.