31-05-2025 12:11:30 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 30 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ స్కూ ల్స్ కోఆర్డినేటర్ గా నియమితులైన సాయి కృష్ణను రిలీవ్ చేస్తూ డిఇఓ వెంకటేశ్వర చారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 28న విజయ క్రాంతిలో ప్రచురితమైన అగమ్య గోచారం జిల్లా విద్యాశాఖ అనే శీర్షికకు స్పందించి ఓపెన్ స్కూల్స్ కోఆర్డినేటర్ నుంచి, ఎలక్షన్ సెల్ నుంచి అతని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు.
దుమ్ముగూడెం మండలం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధు లు నిర్వహించాల్సిన అతను డీఈఓ కార్యాలయంలో కోఆర్డినేటర్ పోస్ట్ లో కొనసాగడం నిబంధనలకు విరుద్ధం, విద్యాహక్కు చట్టం ఉల్లంఘన. దీంతో అతన్ని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారేజ్ చేస్తారు.