30 August, 2026 | 11:21 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నిరుపేద కుటుంబానికి డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక చేయూత

12-09-2025 12:02 PM

తాండూరు, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు బివిజి ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక అందించి చేయూతనిచ్చారు. యాలాల మండలం దేవనూర్ గ్రామానికి చెందిన లింగమంతుల సరస్వతి నేడు మృతి చెందారు. విషయము గ్రామస్తుల ద్వారా  తెలుసుకున్న బీవీజీ ఫౌండేషన్(BVG Foundation) వ్యవస్థాపకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించి చేయూతనిచ్చి ఆసరాగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద కుటుంబలకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తు వారి కుటుంబ సభ్యులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్న సంపత్ సర్ అనుకున్న అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ముందుకు ఎదుగాలని ఇలాంటి ఏన్నో కుటుంబల ఆశీస్సులు ఎల్ల వేళల  ఉంటాయని కృతజ్ఞతలు తెలిపారు.