13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్టు అందజేసిన సర్పంచ్

14-01-2026 12:00 AM

మణుగూరు,జనవరి13 (విజయక్రాంతి): గ్రామీణ యువకులు చదువుతో పాటు క్రీ డాలలో రాణించాలని లంకమల్లారం సర్పం చ్ పూనెం రమేష్ కోరారు.సంక్రాంతి సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సాహి స్తు స ర్పంచ్ తన సొంత ఖర్చులతో మంగ ళవా రం వాలీబాల్ క్రికెట్ కిట్లను అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మా ట్లాడు తూ,నేటి పోటీ ప్రపంచంలో యువ త చదువుతో పాటు క్రీడలలో రాణించాల ని, గ్రా మానికి మంచి పేరు తీసుకురావాల ని ఆ కాంక్షించారు. గ్రామ ఉపసర్పంచ్ కోరగట్ల లాలయ్య, ములకల ఉత్తమన్, గనిబోయిన సుధీర్, పాయం రవిచంటి, గనిబోయిన నా గరాజు, వినయ్ కుమార్, పాల్గొన్నారు.