calender_icon.png 15 June, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు

15-06-2025 12:07:07 AM

ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు శనివారం జాయింట్ సీట్ అలకేషన్ అథరిటీ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇ ంజినీరింగ్ కాలేజీల్లో సీట్లను కేటాయించింది. సాంఘిక సంక్షేమ గు రుకులాలకు చె ందిన 102 మంది విద్యార్థులు సీట్లు పొందారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలతోపాటు జీఎఫ్‌టీఐ సంస్థ ల్లో సీ ట్లు సాధించారు. ఐఐటీలో 35 మ ంది, ఎన్‌ఐటీలో 38, ఐఐఐటీల్లో 10 మంది, జీఎఫ్‌టీఐలో 19 మంది సీ ట్లు పొందారని అలగు వర్షిణి తెలిపారు.