15-06-2025 12:07:07 AM
ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు శనివారం జాయింట్ సీట్ అలకేషన్ అథరిటీ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇ ంజినీరింగ్ కాలేజీల్లో సీట్లను కేటాయించింది. సాంఘిక సంక్షేమ గు రుకులాలకు చె ందిన 102 మంది విద్యార్థులు సీట్లు పొందారు.
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతోపాటు జీఎఫ్టీఐ సంస్థ ల్లో సీ ట్లు సాధించారు. ఐఐటీలో 35 మ ంది, ఎన్ఐటీలో 38, ఐఐఐటీల్లో 10 మంది, జీఎఫ్టీఐలో 19 మంది సీ ట్లు పొందారని అలగు వర్షిణి తెలిపారు.