3 April, 2026 | 2:26 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

సెమీస్ ఆశలు సజీవం

13-12-2024 12:20 AM

హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో గాయత్రిత్రిసా జాలీ జంట బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూప్ మహిళల డబుల్స్ రెండో మ్యాచ్‌లో గాయ త్రి జోడీ 21 21 మలేషియాకు చెందిన పియర్లీ టాన్ మురళీథరన్ జంటపై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయం తో గ్రూప్ పట్టికలో రెండో స్థానంలో నిలిచిన ఈ జోడీ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నేడు జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన మత్సయుయా షిడా జంటతో తలపడనుంది.