13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

పుల్వామా ఉగ్రదాడికి ఏడేళ్లు

14-02-2026 11:47 AM

అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. పుల్వామా ఉగ్రదాడికి(Pulwama terror attack) ఏడేళ్లు అవుతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అమరవీరులను ప్రధాని స్మరించుకున్నారు. సైనికుల సంకత్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయని ప్రధాని తెలిపారు. అమరవీరుల వీరత్వం నుంచి ప్రతీ భారతీయుడు బలాన్ని పొందుతాడని ప్రధాని పేర్కొన్నారు.