18 April, 2026 | 11:38 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్సై విజయ్ కొండ

27-04-2025 09:37 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం సలాబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం సాయంత్రం మద్నూర్ ఎస్సె విజయ్ కొండా(SI Vijay Konda) ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనఖీ చేశారు. వాహనదారులు సంబంధిత వాహన పత్రలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టారు. ప్రతి ఒక్కరు ట్రాపిక్ నిబంధనలను పాటిస్తూ, సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని వాహనదారులకు సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.