12-05-2025 01:09:04 AM
సాయి ప్రసాద్ గౌడ్
వారసిగుడ, మే 11 (విజయక్రాంతి): సరిహద్దుల్లో పోరాడుతు న్న భారత సైనికులకు విజయం మరియు మంచి ఆరోగ్యం కావాలని కోరుతూ ఈరోజు బౌద్ధనగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో అంబర్నగర్లోని సీతా రామాంజనే య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి ప్రార్థించడం జరిగింది . స్థానిక అర్చక బృందాలు మరియు ఆధ్యాత్మికులు. నాయకులు. తదితరులు పాల్గొనడం జరిగింది.