calender_icon.png 13 May, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దేశానికి సైనికులే శ్రీరామరక్ష ’

12-05-2025 01:09:04 AM

సాయి ప్రసాద్ గౌడ్

వారసిగుడ, మే 11 (విజయక్రాంతి): సరిహద్దుల్లో పోరాడుతు న్న భారత సైనికులకు విజయం మరియు మంచి ఆరోగ్యం కావాలని కోరుతూ ఈరోజు బౌద్ధనగర్  డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో అంబర్నగర్లోని సీతా రామాంజనే య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి ప్రార్థించడం జరిగింది  . స్థానిక అర్చక బృందాలు మరియు ఆధ్యాత్మికులు. నాయకులు. తదితరులు పాల్గొనడం జరిగింది.