17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బి.ఆర్.ఎస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

12-05-2025 01:10 AM

కామారెడ్డి, మే 11 (విజయ క్రాంతి): కామారెడ్డి మండలం పాత రాజంపేట గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు రామకృష్ణ ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం పాత రాజంపేటలో నీ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా తమ కుటుంబాన్ని ఆదుకుంటామని అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే పంప గోవర్ధన్ హామీ ఇవ్వడం జరిగింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్, నాయకులు పాల్గొన్నారు.