calender_icon.png 13 May, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బి.ఆర్.ఎస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

12-05-2025 01:10:11 AM

కామారెడ్డి, మే 11 (విజయ క్రాంతి): కామారెడ్డి మండలం పాత రాజంపేట గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు రామకృష్ణ ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం పాత రాజంపేటలో నీ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా తమ కుటుంబాన్ని ఆదుకుంటామని అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే పంప గోవర్ధన్ హామీ ఇవ్వడం జరిగింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్, నాయకులు పాల్గొన్నారు.