calender_icon.png 13 June, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు

12-06-2025 11:45:46 PM

4 పుష్పక్ బస్సులు నడపనున్నట్లు డీఎం వెంకటేశం వెల్లడి..

శేరిలింగంపల్లి: మియాపూర్-2 డిపో నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేకంగా 4 పుష్పక్ బస్సులు(Pushpak Buses) నడుస్తున్నాయని డీఎం వెంకటేశం(DM Venkatesham) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట, లింగంపల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటాయని తెలిపారు. ఉదయం 5:45 నిమిషాలకు తొలి బస్సు  చివరి బస్సు రాత్రి 8:45 గంటలకు చివరి సర్వీస్ ఉంటుందన్నారు. మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు డీ ఏం వివరించారు.