5 March, 2026 | 5:22 PM

Breaking News

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్   •   నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •  

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

11-12-2025 05:10 PM

ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు

కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో ఈదర నరసింహారావు చిట్టెమ్మ దంపతుల చిన్న కుమారుడు ఈదర రవిచంద్ర(లేటు) వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి గురువారం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిపి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్ర నరసింహారావు, ఈదర వెంకటేశ్వర్లు, ముండ్ర వెంకయ్య, సుబ్బారావు,  వినయ్ కుమార్, అజయ్‌, అర్చకులు సాయి శర్మ,తో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.