శివుడికి 41 రకముల పూజ ద్రవ్యాలతో విశేష రుద్ర అభిషేకం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాతవాడలో గల శివాలయంలో సోమవారం తోడుపునూరి చంద్రమౌలీ విజయలక్ష్మి, వారీ కుమారులు కోడళ్ళు రాజేంద్ర ప్రసాద్ ప్రసన్న లత, కొమురవెల్లి శివలీల రవీందర్. దంపతుల కూతురు అల్లుడు తోడుపూనూరి పరిమళ సత్యనారాయణ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారు స్వామి వారికి 41 రకముల పూజ ద్రవ్యలతో విశేష రుద్రాభిషేకం జరిపించి {రజిత, స్టోన్స్}వెండి నామలు చేయిoచి అలకరించి ఆలయంనకు అదజేసినారు.
అనంతరం శివాలయం అర్చకులు వల్లకొండ మఠం రమేష్ దంపతులకు స్వామి వారి శేష వస్త్రాన్ని అందించి ఆశీర్వదించి శుభకాంక్షలు తెలియ జేసినారు, ఈ కార్యక్రమం లో ఆలయ అర్చక దంపతులు వల్ల కొండ రమేష్ శైలజ , కైలాసకోటి మహేష్ తో పాటు ఆలయ చైర్మెన్ అల్లేంకి సత్యనారాయణ, ప్రదీప్, సందీప్, డైరెక్టర్లు చెపూరి రవీందర్, గందే రాజు, దూడం లింగమూర్తి,తో పాటు పలువురు.ఆలయ భక్త బృందం పాల్గొన్నారు.




