16 May, 2026 | 4:15 PM

Breaking News

దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ జయ   •   నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •  

వినాయకుడికి మహిళా భక్తుల ప్రత్యేక పూజలు

29-08-2025 02:51 PM

హైదరశాకోట్ సమీపంలోని లిఖిత ఎన్‌క్లేవ్ వద్ద మహిళా భక్తులు శ్రీ వినాయక(Lord Ganesha) స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు “అఖండ హారతి”(Akhand Aarti) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది హైదరశాకోట్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలో ఏకమత భావంతో అన్ని వర్గాల భక్తులు పాల్గొని, వినాయక స్వామి ఆశీస్సులు పొందుతున్నారు.