10-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): సోమవారం విడుదలైన ఏపీ ఎం సెట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 10లో ఎనిమిది ర్యాంకు లు సాధించినట్టు యాజమాన్యం తెలిపింది. తాజా ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థి ఏ శన్ముఖ నిశాంత్ (హాల్ టికెట్ 951497010012) అగ్రి/ఫార్మా) 2వ ర్యాంకు, డీ అకీరానంద వినయ్ మల్లేశ్ కుమార్ (951175010709-5 అగ్రి/ఫార్మా) 3వర్యాంకు,
యూ రామ చరణ్రెడ్డి (551072030034 నాలుగో ర్యాంకు, వై శన్ముఖ్ (9513970 10001-05 4వ ర్యాంకు, జీ లక్ష్మిచరణ్ (951389010586 7వర్యాంకు, శాగంటి త్రిషుల్ (550798010 039 8వ ర్యాంకు, డీ గంగ రుత్విక్ సాయి (550175050014 9వ ర్యాంకు, వెంకట మణి ప్రీతమ్ (550198010924- 10వ ర్యాంకు సాధించినట్టు యాజమాన్యం పేర్కొం ది. 100 లోపు 85ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులే సాధించి అటు ఇంజినీరింగ్లోనూ, ఇటు అగ్రి/ఫార్మాలో నూ శ్రీచైతన్యకు పోటీలేదని నిరూపించారు.
గత 40 ఏండ్లుగా ఇంజి నీరింగ్, మెడికల్లో అత్యధిక టాప్ ర్యాంకులు సాధించిన ఘనత శ్రీచైతన్య సొంతం. ఈ అత్యుత్తమ ఫలితాల వెనుక శ్రీ చైతన్య నిపుణులైన అధ్యాపక బృందం శిక్షణ కీలకంగా నిలిచిందని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ పేర్కొన్నారు.
పోటీ పరీక్ష ఏదైనా, పరీక్షా విధానాలు ఎలా ఉన్నా నెంబర్వన్గా నిలిచేది తమ విద్యార్థులేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది విడుదలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో సైతం టాప్ ర్యాంకులు తమవేనన్నారు. తమ విద్యార్థుల విజయపరంపర ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సుష్మ అభినందించారు.