calender_icon.png 21 December, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రీ కే సైక్లింగ్లో పాల్గొన్న విద్యార్థులు

21-12-2025 06:02:00 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఖేలో ఇండియా ఆధ్వర్యంలో  ఫిట్ ఇండియా సైకిల్ ఆన్ సండే అనే ప్రోగ్రాం ని డివైఎస్ఓ సురేష్ ఆదేశాల మేరకు ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో  కేలో ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మంది విద్యార్థులు 3 కే సైకిలింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ అమీరీశెట్టి తిరుపతి , సుల్తానాబాద్ మండల్ ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ ప్రణయ్ , ఖేలో ఇండియా కోచ్ గెల్లు మధుకర్ , పిడి వెంకటేష్ , వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కొమురవెల్లి భాస్కర్,మంద శ్రీనివాస్ లు పాల్గొన్నారు...