2 July, 2026 | 7:09 PM

వరద నీటి ప్రాంతాలను సందర్శించిన సుడా చైర్మన్

24-07-2025 12:02 AM

కరీంనగర్ క్రైం, జూలై23(విజయక్రాంతి):భారీ వర్షాలకు వరద నీ రు చేరిన ప్రాంతాలను సందర్శించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్న సుడా చైర్మన్ వరద వల్ల వంట చేసుకోలేని వారికి రెండు పూటలా ఆహారంపంపిణీచేశారు.