calender_icon.png 18 June, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవద్గీత పఠనంలో ఫస్ట్ క్లాస్ సాధించిన ధోనెపుడి సునీత

12-06-2025 12:10:38 AM

 నగదు పురస్కారం.. సర్టిఫికెట్ అందజేత

వైరా, జూన్ 11(విజయ క్రాంతి): శృంగేరి పీఠంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో వైరాకు చెందిన ధోనిపూడి సురేందర్ సతీమణి దోనేపూడి సునీత ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫస్ట్ క్లాస్‌ను కైవసం చేసుకుంది..భగవద్గీతలోని 730 శ్లోకాల్లో పోటీ నిర్వహించే నిర్వాహకులు వాటి లో అడిగిన ఏ శ్లోకాన్ని ఐనా అడిగిన వెంటనే  చిత్తశుద్ధితో ఆలపించిన దోనేపూడి సునీతను శృంగేరి పీఠం పెద్దలు అభినందించారు.. ఉత్తమ ప్రతిభ గాను 31వేల రూపాయల నగదును సర్టిఫికెట్ను అందజేశారు.. భవద్గీతలో ఫస్ట్ క్లాస్ సాధించిన సునీతను వైరాకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.