31 May, 2026 | 10:08 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

19-01-2026 01:39 PM

న్యూఢిల్లీ: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad)కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో నోటీసులు జారీ చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. స్పీకర్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కేటీఆర్ పిటిషన్ తో ఏలేటి పిటిషన్ ను సుప్రీంకోర్టు(Supreme Court) జతచేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీజేపీ సవాల్ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు సుప్రీం వాయిదా వేసింది.