22 June, 2026 | 1:32 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

ఎర్రుపాలెం చంద్రమౌళీశ్వర స్వామి భూముల సర్వే

20-06-2026 09:09 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం గ్రామంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం భూములు రీ సర్వే చేపట్టినట్లు దేవస్థానం చైర్మన్ మగినం జయశ్రీ తెలియజేశారు. శనివారం నాడు కేసిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం భూములను రెవెన్యూ సర్వేయర్ సమత భూములను రీ సర్వే చేసి 27 ఎకరాల 17 గుంటలుగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రామకోటేశ్వరరావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, ‌ గ్రామ పెద్దలు జమలాపురం కమలాకర్ బాబు, శ్రీనివాసరావు, రైతులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.