26 June, 2026 | 6:30 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

ఈత సరదా విషాదం కావొద్దు

21-04-2025 12:18 AM

సూర్యాపేట, ఏప్రిల్ 20: పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఈత నేర్చుకోవాలనే సరదా, కుతూహలంగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా బావి, కాలువల్లోకి దూకి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని, ఈత నేర్చుకోవాలనే సరదా విషాదం కావొద్దని ఆదివారం ఒక ప్రకటనలో ఎస్పీ కె నరసింహ అన్నారు.

ఈత రాని వారు పెద్దలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోను చెరువులు, కుంటలు, బావులు, కాలువల వద్దకు వెళ్ళకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాలన్నారు.