18 April, 2026 | 10:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కాటేజీ నిర్మాణానికి లక్ష విరాళం

21-04-2025 12:17 AM

 మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 17 కోట్లతో నిర్మించ తలపెట్టినున్న వంద గదుల కాటేజీల నిర్మాణానికి దాతలు సహకారం అందించడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాదులోని రా జేంద్రనగర్ కు చెందిన స్వాతి వినోద్ కుమారుల దంపతులు వారి పూర్వీకుల జ్ఞాపకార్థం కాటేజీ నిర్మాణానికి విరాళముగా లక్ష రూపాయల చెక్కును ఆలయ ఈవో అన్నపూర్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, డిప్యూటీ ఇంజనీర్ మహిపాల్ రెడ్డి, ఏ ఈ ఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.