22 April, 2026 | 2:10 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

03-06-2025 07:18 PM

ఆర్డీవో సూర్యనారాయణ..

కోదాడ: భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ సూర్యనారాయణ(RDO Suryanarayana) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం పరిశీలించి మాట్లాడారు. భూభారతి చట్టంలో ప్రభుత్వం అనేక వెసులుబాటు కల్పించిందన్నారు. భూమి సమస్యలు ఆర్డిఓ తాసిల్దార్ సమక్షంలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. దరఖాస్తు రూపంలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వాజిద్ అలీ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ హిమబిందు సుమన్ రెడ్డి, నారపురెడ్డి, కిరణ్, బండి కోటయ్య పాల్గొన్నారు.