02-06-2025 07:47:38 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్యాటలైజర్ టీవీ షార్ట్ స్కాలర్షిప్ లక్ పొందేందుకు ఈనెల 5వ తేదీన వశిష్ట స్కూల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నుంచి 10 తరగతిలో చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష ఉంటుందని పరీక్షల ఉత్తీర్ణత సాధిస్తే వివిధ కోర్సులు చేరే వారికి 75% రాయితీ ఫీజు ఉంటుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్విని చేసుకోవాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు పాఠశాలలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్ కు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.