12 June, 2026 | 12:25 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ విజయం

15-11-2025 01:42 AM

మహువాలో సోదరుడు ప్రతాప్ ఓటమిబీహార్‌లోని రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జీడీ నేత, మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ గెలిచారు. సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో తీవ్రమైన ఉత్కంఠ మధ్య తేజస్వీ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీశ్‌కుమార్‌పై 14,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తేజస్వీ మొత్తం 1,18,597 ఓట్లు దక్కించుకున్నారు. ఈ గెలుపుతో రాఘోపూర్‌లో తేజస్వీ మూడోసారి గెలిచినట్లయింది.