calender_icon.png 2 June, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాలు వచ్చాయి

31-05-2025 10:45:25 PM

కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లా విద్యా కార్యాలయానికి శనివారం చేరుకున్నాయి. ఇప్పటివరకు మొత్తం 94.32 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు డీఈఓ రాజు(DEO Raju) తెలిపారు. జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాలకు ఇప్పటికే 41.06% పుస్తకాలు పంపిణీ చేసినట్లు డీఈఓ ఈ సందర్భంగా తెలిపారు.