20 March, 2026 | 10:43 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

చిన్నారి మృతదేహం..

09-02-2025 12:56 AM

మేడిపల్లి, ఫిబ్రవరి 8: మేడ్చల్ మల్గాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెకాథ్లాన్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో శనివారం చిన్నారి మృతదేహం లభ్యమైంది.

మేడిపల్లి పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చెట్ల పొదల్లో ఉన్న రెండు నెలల చిన్నారి మృతదేహాన్ని గుర్తిం చారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.