2 May, 2026 | 7:23 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

సింగరేణికి పునాది పడిన రోజు

23-12-2024 12:00 AM

1920, డిసెంబర్ 23: బొగ్గు గనులకు నిలయమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ 1920 డిసెంబర్ 23న ప్రారంభమైంది. భారతదేశంలోని ప్రభుత్వ-యాజమాన్యంలోని బొగ్గు మైనింగ్ కార్పొరేషన్ ఇది. అయితే తెలంగాణ ప్రభుత్వ ఇంధన శాఖ యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం 40 గనులను నిర్వహిస్తోంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 18 ఓపెన్‌కాస్ట్, 22 భూగర్భ గనులు ఉన్నాయి.