2 May, 2026 | 9:00 PM

Breaking News

25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

ఆనాటి బీరువా

23-12-2024 12:00 AM

పూర్వం ఆంధ్రా ప్రాంతంలో కరణం మునసబు, తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీలు ఉండేవారు. వీరు సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. అయితే అం తకుముందు మునుసబు వ్యవస్థ ఉంది. వీరు జమీందారీ వ్యవస్థలో, బ్రిటీష్ కాలంలో గ్రామపాలకులుగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆ సమయంలో జమీందారీ గారి ఆస్తుల వ్యవహారాలు, రెవెన్యూ రికార్డులను ఓ పెట్టెలో భద్రంగా దాచేవారు. దీనినే ‘మునుసబు పెట్టె’ అంటారు. కీలక దస్తావేజులు, భూమి పత్రాలు వీటిలో భద్రంగా దాచేవారు. ఆ కాలంలో మునసబు పెట్టె భద్రమైన బీరువాగా చెలామణి అయ్యింది.