12 March, 2026 | 11:16 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

03-12-2025 08:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా ముజరత్ అధికారులకు సూచించారు. బుధవారం నిర్మల్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఎన్నికల అధికారులు రాంగోపాల్ అజీజ్ తదితరులు ఆమెను కలిసి పూల మొక్కను అందించారు. జిల్లాలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ పరిశీలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.