15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

విశ్వబ్రాహ్మణుల వన సమారాధన

10-11-2025 12:00 AM

ములకలపల్లి, నవంబర్ 9, (విజయక్రాంతి):కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని తాళ్లపాయ దేవాలయ సమీపంలో ములకలపల్లి లోని విశ్వ బ్రాహ్మణులు వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘకా లం తర్వాత విశ్వబ్రాహ్మణులు, యువత ఆధ్వర్యంలో కార్తీకమాస వన సమారాధన కార్యక్రమం జరిగింది. విశ్వబ్రాహ్మణులు కు టుంబ సమేతంగా పాల్గొని సామూహిక వనభోజనాలను నిర్వహించారు.

ఆటపాటలతో కార్యక్రమంలో చిన్న,పెద్ద అందరూ ఉ త్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు జరిగిన సమావేశంలో తాళ్లపాయ పోస్టల్ బ్రాంచి పోస్టుమాస్టర్ శ్రీదీరాల బాల గంగాధర తిలక్ మాట్లాడుతూవనసమారాధన, సామూహిక వనభోజనాల ద్వారా కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కలుసుకోవడంతోపాటు, గ్రామాలు, పట్టణాల్లో నివా సం ఉంటున్న కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడతాయని, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల జగదీష్, దాగం శ్రీని వాసరావు,కె.సంజీవ చారి,రాఘవాచారి, ని రంజన్ రాఘవాచారి, స్వామి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.