16 April, 2026 | 9:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రైజు ఇండియా ఫౌండేషన్ సేవలు మరువలేనివి

14-04-2025 12:02 AM

మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ 

తుంగతుర్తి, ఏప్రిల్ 13: తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనక శ్రీ  హైదరాబాద్ లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్   చదువుతున్నది, నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు జేఎన్టీయూ క్యాంపస్ లో హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడటం పాటు, తను కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆమెకు లాప్టాప్ లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు రైజ్ ఇండియా ఫౌండేషన్ ఆర్గనైజర్ లు చందన, తిరుమల వేణు  నిరుపేద విద్యార్థిని కనక శ్రీ కి తక్షణసాయంగా రూ 1,00,000విలువైన లాప్టాప్ తో, 30,000/- (ముప్పు వేల  రూపాయలు) ఆర్ధిక సహాయాన్ని ఆదివారం తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ చందన తాటికొండ సీతయ్య గుండ గాని రాములు గౌడ్ గోపగాని రమేష్ శ్రీను గౌడుచర్ల సత్యనారాయణ గాజుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు