11 July, 2026 | 7:15 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

రాష్ట్రం దివాలా తీయలేదు

06-05-2025 12:58 AM
  1. మేధోపరంగా దివాళా తీసింది మీరు.. మీ కాంగ్రెస్ పార్టీ
  2. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే ఆదాయంలో సగం అప్పులు, మిత్తీల చెల్లింపులకే పోతుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ దివాళా తీయలేదు సీఎం గారూ.. మేధోపరం గా దివాళా తీసింది మీరు.. మీ కాం గ్రెస్ పార్టీ.

ఫలితంగా నైతికంగా నష్టపోయిందీ మీరే..’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం నిర్వ హించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు.