15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి

19-04-2025 12:00 AM

నగరంలో పలు మసీదుల వద్ద ముస్లింల నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18(విజయక్రాంతి) : నగరంలో పలు మసీదుల వద్ద శుక్రవారం నమాజ్ ముగిశాక ముస్లీంలు నిరసన తెలిపారు. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీజేపీ కుట్ర పూరితంగా వక్ఫ్ బిల్లును రూపొందించిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటనిప్రశ్నించారు.