10 April, 2026 | 9:17 PM

ఇదేం బ్యాటింగ్..

25-11-2025 12:00 AM

కరుణ్ నాయర్ ట్వీట్

ముంబై, నవంబర్ 24 : సౌతాఫ్రికాతో జరుగుతు న్న రెండో టెస్టులో భార త్ గెలుపు అసాధ్యం.. అద్భుత పోరాటం చేస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఓటమి ఖా యంగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 201 పరుగులే ఆలౌట్ కావడంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు మం డిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్ కూడా స్పందించాడు.

జట్టు ఆటతీరుపై సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఒకవేళ తానుంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. నేరుగా రెండో టెస్ట్ గురించి ప్రస్తావించకుండా కొన్ని పరిస్థితులు మవసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో లేకుంటే మరింత బాధ కలుగుతుందంటూ ట్వీట్ చేశాడు.