18 March, 2026 | 12:03 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుమల్ గౌడ్

22-01-2026 12:01 AM

కరీంనగర్ క్రైం, జనవరి 21 (విజయక్రాంతి): కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా జి తిరుమల్ గౌడ్ బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఫిర్యాదుదారులు ఎవరైనా నేరుగా పోలీస్ ష్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల భద్రతే తమ ప్రధా న లక్ష్యమని, శాంతి భద్రతల పరిరక్షణకు క ట్టుబడి పనిచేస్తామని తెలిపారు. నేరాలని యంత్రణ, ట్రాఫిక్ నియమాల అమలు, మహిళలు, బాలల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నందున ప్రజలు పోలీసులకు స హకరించాలని సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని, గాంజా, మ త్తుపానీయాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.